టుడే అప్ డేట్స్
-
నేడు హోంశాఖ అత్యున్నత స్థాయి సమావేశం.. ఐఎస్ ఉగ్రవాదుల హెచ్చరిక నేపథ్యంలో 10 రాష్ట్రాల హోంశాఖ ప్రత్యేక కార్యదర్శులతో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు -
నేడు శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డు సమావేశం -
నేటి నుంచి తల్లి పాల వారోత్సవాలు నిర్వహించనున్నారు -
ఎమ్మెల్సీల విస్తృతస్థాయి సమావేశం.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు -
ఏపీకి ప్రత్యేక హోదా కోసం నేటి నుంచి సీపీఎం బస్సు యాత్ర