టుడే అప్ డేట్స్


  • నేడు హోంశాఖ అత్యున్నత స్థాయి సమావేశం.. ఐఎస్ ఉగ్రవాదుల హెచ్చరిక నేపథ్యంలో 10 రాష్ట్రాల హోంశాఖ ప్రత్యేక కార్యదర్శులతో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు

  • నేడు శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డు సమావేశం

  • నేటి నుంచి తల్లి పాల వారోత్సవాలు నిర్వహించనున్నారు

  • ఎమ్మెల్సీల విస్తృతస్థాయి సమావేశం.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు

  • ఏపీకి ప్రత్యేక హోదా కోసం నేటి నుంచి సీపీఎం బస్సు యాత్ర
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top