నేటి వార్తల ముఖ్యాంశాలు


  • తూర్పుగోదావరిలో మూడో రోజుకు చేరిన కాపు రిజర్వేషన్ల ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం దంపతుల దీక్ష

  • హైదరాబాద్ లో మధ్యాహ్నం 2:30 గంటలకు సమావేశం కానున్న తెలంగాణ కేబినెట్. బడ్జెట్ అంశం, కేటీఆర్ కు మున్సిపల్ శాఖ అప్పగింతపై చర్చించనున్న కేబినెట్

  • విశాఖలో నేడు సిటీ పరేడ్, నౌకాదళాల ప్రదర్శన.. ఆర్కే బీచ్ లో ఐఎఫ్ఆర్ నౌకాదళాలు విన్యాసాల ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోదీ

  • ఒడిషా రాజధాని భువనేశ్వర్ లో నేషనల్ ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ సెంటర్ ప్రారంభించనున్న మోదీ

  • న్యూఢిల్లీలో తాము చేపట్టనున్న సమ్మెకు తరలిరావాలంటూ పిలుపునిచ్చిన టీచర్లు, డాక్టర్లు. ఢిల్లీలో ఇంకా కొనసాగుతోన్న మునిసిపల్ పారిశుధ్య కార్మికుల సమ్మె

  • సుదీర్ఘ దూరాల లక్ష్యాలను చేధించగల క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా  

  • ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ లో నాగోబా జాతర నేటి నుంచి ప్రారంభం.. ఈ నెల 12వరకు జాతర నిర్వహిస్తారు.

  • చిత్తూరులో నేడు రాష్ట్ర స్థాయి ఇంజినీర్ల సమావేశం
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top