నేటి వార్తల ముఖ్యాంశాలు
-
తూర్పుగోదావరిలో మూడో రోజుకు చేరిన కాపు రిజర్వేషన్ల ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం దంపతుల దీక్ష -
హైదరాబాద్ లో మధ్యాహ్నం 2:30 గంటలకు సమావేశం కానున్న తెలంగాణ కేబినెట్. బడ్జెట్ అంశం, కేటీఆర్ కు మున్సిపల్ శాఖ అప్పగింతపై చర్చించనున్న కేబినెట్ -
విశాఖలో నేడు సిటీ పరేడ్, నౌకాదళాల ప్రదర్శన.. ఆర్కే బీచ్ లో ఐఎఫ్ఆర్ నౌకాదళాలు విన్యాసాల ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోదీ -
ఒడిషా రాజధాని భువనేశ్వర్ లో నేషనల్ ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ సెంటర్ ప్రారంభించనున్న మోదీ -
న్యూఢిల్లీలో తాము చేపట్టనున్న సమ్మెకు తరలిరావాలంటూ పిలుపునిచ్చిన టీచర్లు, డాక్టర్లు. ఢిల్లీలో ఇంకా కొనసాగుతోన్న మునిసిపల్ పారిశుధ్య కార్మికుల సమ్మె -
సుదీర్ఘ దూరాల లక్ష్యాలను చేధించగల క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా -
ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ లో నాగోబా జాతర నేటి నుంచి ప్రారంభం.. ఈ నెల 12వరకు జాతర నిర్వహిస్తారు. -
చిత్తూరులో నేడు రాష్ట్ర స్థాయి ఇంజినీర్ల సమావేశం