టుడే అప్ డేట్స్
హైదరాబాద్ :
-
నేడు వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ రైతు సదస్సు.. పాల్గోనున్న కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, తదితరులు -
ఏపీ శాసనసభ రెండో రోజు సమావేశాలు -
ఉచిత విద్య, రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ విధానం అమలు -
భారత్ - శ్రీలంక చివరి టెస్టు ఆఖరిరోజు -
15 సూత్రాల పథకం అమలు.. పండ్లపై రసాయనాలపై చర్చ -
ఏపీకి ప్రత్యేక హోదాపై నేడు అసెంబ్లీలో ప్రభుత్వ ప్రకటన -
గోదావరి జలాల వినియోగంపై తెలంగాణాలో లైడార్ సర్వే -
బోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణ