టుడే న్యూస్ అప్ డేట్స్
*హైదరాబాద్: ప్రత్యేక హోదాపై నేడు ప్రవాసాంధ్రులతో వైఎస్ జగన్ ముఖాముఖి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరించనున్న వైఎస్ జగన్. లోటస్ పాండ్లోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో రాత్రి 8.30 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొంటారు.
*నేడు నుంచి దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ వార్షికోత్సవాలు... విస్తృత కార్యాచరణతో సర్వం సిద్ధం చేసిన కేంద్ర ప్రభుత్వం.
*హైదరాబాద్ : తెలంగాణ పశు సంవర్థక శాఖలో అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నేడు రాత పరీక్ష
*శ్రీహరికోట: రెండో రోజు కొనసాగుతున్న పీఎస్ఎల్వీ సీ-35 కౌంట్ డౌన్