టుడే న్యూస్ అప్ డేట్స్


*హైదరాబాద్: ప్రత్యేక హోదాపై నేడు ప్రవాసాంధ్రులతో వైఎస్ జగన్ ముఖాముఖి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరించనున్న వైఎస్ జగన్. లోటస్ పాండ్లోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో రాత్రి 8.30 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొంటారు.

*నేడు నుంచి దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ వార్షికోత్సవాలు... విస్తృత కార్యాచరణతో సర్వం సిద్ధం చేసిన కేంద్ర ప్రభుత్వం.

*హైదరాబాద్ : తెలంగాణ పశు సంవర్థక శాఖలో అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నేడు రాత పరీక్ష

*శ్రీహరికోట: రెండో రోజు కొనసాగుతున్న పీఎస్ఎల్వీ సీ-35 కౌంట్ డౌన్

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top