టుడే న్యూస్ అప్‌డేట్స్


► తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు కాలేజీల బంద్. ఫీజు బకాయిలు, డిగ్రీ కాలేజీ ప్రవేశాల్లో గందరగోళానికి నిరసనగా బంద్.



► నేడు అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు మూడోరోజు పర్యటన.



► నేడు విజయవాడలో పీసీసీ కార్యవర్గ సమావేశం. ప్రత్యేక హోదా, పోలవరం, తాగు, సాగునీటి సమస్యలపై చర్చ.



► రీజినల్ ఎడిటర్స్ కాన్ఫరెన్స్ పేరిట నేడు చెన్నైలో సంపాదకుల సదస్సు. ముఖ్య అతిథిగా హాజరుకానున్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు



► నేటి నుంచి భారత రేడియోలాజికల్, ఇమేజింగ్ సంఘం సమ్మె, ఏడు రోజుల పాటు సమ్మె చేయనున్న రేడియోలాజికల్, ఇమేజింగ్ సంఘం. గర్భ నిర్ధారణ చట్టంలోని లోపాలను సవరించాలని డిమాండ్.



► విజయవాడ: నేడు యనమల అధ్యక్షతన కేబినెట్ సబ్‌కమిటీ భేటీ. పాలనా సంస్కరణలు, పట్టణాభివృద్ధిపై చర్చ.



► నేడు ఢిల్లీకి వెళ్లనున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top