టుడే న్యూస్ అప్‌డేట్స్


► నేడు తెలుగు భాషా దినోత్సవం. తెలుగు భాషా సేవకులకు పురస్కారాలు ప్రదానం చేయనున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.

 

► హైదరాబాద్: మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందంపై నేడు జలసౌధ వద్ద టీటీడీపీ ఆందోళన.

 

► న్యూఢిల్లీ: ఒలింపిక్స్ విజేతలకు నేడు రాజీవ్‌ఖేల్‌రత్న అవార్డులు ప్రదానం చేయనున్న రాష్ట్రపతి.

 

► హైదరాబాద్: నేడు సాయత్రం తెలంగాణ సీఎల్పీ సమావేశం. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై  చర్చ.

 

► ఉద్యోగుల తుది కేటాయింపుపై నేడు కమల్‌నాథన్ కమిటీ సమావేశం.

 

► నేడు చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండోరోజు పర్యటన.

 

► హైదరాబాద్: నేడు సాయంత్రం భేటీ కానున్న తెలంగాణ కేబినెట్.

 

► నేటి నుంచి యూఎస్ ఓపెన్. తొలిరౌండ్ మహిళల విభాగంలో మకరోవా(రష్యా)తో తలపడనున్న సెరెనా విలియమ్స్(అమెరికా), పురుషుల విభాగంలో జనోవిచ్(పోలాండ్)తో తలపడనున్న జకోవిచ్(సెర్బియా). మరో మ్యాచ్‌లో చెక్ రిపబ్లిక్ ఆటగాడు రసోల్‌తో ఆండీ ముర్రే(బ్రిటన్) తలపడనున్నాడు.
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top