టుడే న్యూస్ అప్‌డేట్స్


► 'స్విస్ చాలెంజ్' విధానంపై నేడు హైకోర్టులో తీర్పు



► నేటి నుంచి తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్. 21,985 సీట్ల భర్తీకి ప్రారంభం కానున్న కౌన్సెలింగ్. సెప్టింబర్ 3న సీట్ల కేటాయింపు.



► కృష్ణా రివర్ బోర్డు నేడు సమావేశం కానుంది. ఖరీఫ్ నీటి విడుదలపై ఈ సమావేశంలో స్పష్టత రానుంది.



► గద్వాల జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతూ.. నేటి నుంచి 72 గంటల గద్వాల బంద్కు అఖిలపక్షం పిలుపునిచ్చింది.



► విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం నేడు అల్పపీడనంగా మారే అవకాశం. కోస్తాంధ్ర, తెలంగాణలకు వర్షసూచన.



► వెలగపుడి తాత్కాలిక సచివాలయంలో నేడు అటవీ, ఆరోగ్యశాఖల కార్యాలయాలు ప్రారంభం.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top