టుడే న్యూస్ అప్‌డేట్స్


ఢిల్లీ: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, ప్రకాశ్ జవదేకర్ లతో భేటీవుతారు.

ఢిల్లీ: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, షబ్బీర్ అలీ సోమవారం ఢిల్లీ వెళతారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం న్యాయవాది వివేక్ టంకతో నేతలు చర్చిస్తారు.



హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలంగాణ: ఎస్‌ఐ అభ్యర్థులకు నేటి నుంచి ఫిజికల్ టెస్ట్‌లు నిర్వహించనున్నారు.



ఆంధ్రప్రదేశ్: నేడు విజయవాడలో 13 ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ప్రారంభంకానున్నాయి.

ఆంధ్రప్రదేశ్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రెండో రోజు చైనాలో పర్యటిస్తున్నారు. పలు కంపెనీల అధికారులతో బాబు బృందం భేటీకానుంది.



స్పోర్ట్స్: నేటి నుంచి వింబుల్డన్ టోర్నీ ప్రారంభం

ప్రొ కబడ్డీ లీగ్‌ మ్యాచ్‌లు

బెంగాల్ vs ఢిల్లీ

పుణె vs పట్నా

స్పోర్ట్స్: నేటి యూరో ఫుట్‌బాల్ టోర్నీలో ప్రిక్వార్టర్ మ్యాచ్‌లు

రాత్రి 9.30         : ఇటలీ vs స్పెయిన్,

రాత్రి 12.30        : ఇంగ్లండ్ vs ఐస్‌లాండ్‌

 

whatsapp channel

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top