టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌


ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేడు హైదరాబాద్ రానున్నారు. బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన పాల్గొంటారు.

తెలంగాణ: నేటి అర్థరాత్రి నుంచి పెట్రో ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగనున్నారు. 14.5 శాతం వ్యాట్‌కు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నారు.



ఆంధ్రప్రదేశ్: ఏపీ ఎంసెట్ రెండో విడత ర్యాంకులు ఆదివారం విడుదలవుతాయి.

ఆంధ్రప్రదేశ్: నేటితో టీడీపీ మహానాడు ముగియనుంది. టీటీడీపీ నేతలతో చంద్రబాబు భేటీకానున్నారు. సాయంత్రం టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరుగును.



స్పోర్ట్స్: ఐపీఎల్-9 ఫైనల్ మ్యాచ్‌లో బెంగళూరు, హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. బెంగళూరు వేదికగా రాత్రి 8గంటలకు మ్యాచ్ జరుగును.

స్పోర్ట్స్: నేడు మొనాకో గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ రేసు జరుగును.



 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top