మద్యం మత్తులో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టారు


 తాగిన మైకంలో ఉన్న విద్యార్థులు బైక్‌తో పోలీసు వాహనాన్ని ఢీకొట్టారు. హయత్‌నగర్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. మలక్‌పేట్ ప్రగతి జూనియర్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు బైక్‌పై వెళ్తూ పోలీస్‌వాహనాన్ని వేగంగా వెళ్తూ వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ఘటనలో పోలీస్‌వాహనం అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ మేరకు విద్యార్థులపై కేసు నమోదుచేశారు.



 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top