తెలంగాణ పాలీసెట్ ఫలితాల విడుదల


హైదరాబాద్: తెలంగాణ పాలీసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం మీడియా సమావేశంలో ఫలితాలను విడుదల చేశారు.



పాలీసెట్లో 82.57 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎనిమిదిమంది విద్యార్థులకు 120కి 120 మార్కులు వచ్చాయి. ఈ నెల 20 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించి, జూన్ 9 నుంచి పాలిటెక్నిక్ తరగతులను నిర్వహిస్తారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top