'మిషన్ భగీరథ' ప్రయోజనాలపై సర్వేకు నిర్ణయం


హైదరాబాద్: మిషన్ భగీరథ పథకం ప్రయోజనాలపై సర్వే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. మిషన్ భగీరథతో కలిగే సామాజిక ఆర్థిక మార్పులను తెలుసుకునేందుకు సర్వే నిర్వహించనున్నట్టు పేర్కొంది.



ఈ నేపథ్యంలో సర్వే ఏజెన్సీలతో పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో సమావేశం అయింది. ఈ సందర్భంగా మూడో వంతు ప్రజల అభిప్రాయాలను సర్వే ద్వారా తెలుసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top