పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ


న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్‌ గురువారం విచారణకు వచ్చింది. ఏపీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్‌సీపీ తన పిటిషన్‌లో కోరింది. ఈ విచారణను సుప్రీంకోర్టు వారం రోజుల పాటు వాయిదా వేసింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top