హయత్నగర్లో దొంగలు బీభత్సం

హయత్నగర్లో దొంగలు బీభత్సం - Sakshi


హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం తొర్రూర్లో గత అర్థరాత్రి ఓ ఇంట్లో దొంగలు చోరబడి బీభత్సం సృష్టించారు. ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులను బంధించి... 20 తులాల బంగారంతోపాటు రూ. 50 వేల నగదును చోరీ చేశారు. అనంతరం దొంగలు అక్కడి నుంచి పరారైయారు. స్థానికుల సహాయంతో బాధితులు గురువారం ఉదయం హయత్నగర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top