హైకోర్టును ఆశ్రయించిన రాజీవ్ త్రివేది


హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ హోంశాఖ సెక్రటరీ రాజీవ్ త్రివేది హైకోర్టును ఆశ్రయించారు. విజయవాడ కోర్టు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని ఆయన ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు తదుపరి చర్యలను నిలిపివేయాలని ఆ పిటిషన్లో కోరారు. ఆ కేసుపై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top