ఒకే కాన్పులో నలుగురి జననం : ముగ్గురు క్షేమం


హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఈరోజు ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురికి జన్మనిచ్చింది. వారిలో ఒక శిశువు మృతి చెందింది. ముగ్గురు శిశువులు క్షేమంగా ఉన్నారు.


ఆస్పత్రి వద్ద అందరూ ఈ విషయమే చర్చించుకుంటున్నారు. పలువురు వచ్చి శిశువులను చూస్తున్నారు.

**

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top