హుక్కా సెంటర్లపై పోలీసుల దాడులు


హైదరాబాద్‌: అత్తాపూర్‌ పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న హుక్కా సెంటర్లపై పోలీసులు పంజా విసిరారు. రాజేంద్ర నగర్‌ ఏసీపీ గంగిరెడ్డి ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం నుంచి జరుగుతున్న ఈ దాడుల్లో ఇప్పటి వరకు ఇద్దరు హుక్కా సెంటర్ల నిర్వాహకులను  అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top