ఎంసెట్-2 లీకేజీపై హైకోర్టులో పిల్

ఎంసెట్-2 లీకేజీపై హైకోర్టులో పిల్ - Sakshi


హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. హైకోర్టు నేతృత్వంలో విచారణ చేయాలని, ఎంసెట్-2 రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశముంది.



మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ తో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సీఐడీ చీఫ్ సమావేశమయ్యారు. ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై చర్చించారు. కాగా, ఎంసెట్-2 లీకేజీపై సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top