శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కిలోన్నర బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కిలోన్నర బంగారం పట్టివేత


హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇద్దరు ప్రయాణికుల నుంచి రెండున్నర కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున బ్యాంకాక్ నుంచి వచ్చిన విమాన ప్రయాణికుల లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు ప్రయాణికుల లగేజీలలో  కిలోన్నర బంగారం ఉన్నట్లు గుర్తించారు. ఆ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top