టుడే న్యూస్‌ అప్‌డేట్స్


హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ భన్వర్‌లాల్ నేడు భద్రాచలంలో పర్యటన

తెలంగాణ : భద్రాద్రి జిల్లాలో రెండో రోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు

తెలంగాణ : ఇవాళ మహబూబ్‌నగర్‌లో స్వచ్ఛ సర్వేక్షన్‌ బృందం పర్యటన.



ఆంధ్రప్రదేశ్ : నేడు ఆంధ్రా యూనివర్శిటీలో పీవీ స్మారక ఉపన్యాస కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమంలో గోరటి వెంకన్నకు లోక్‌నాయక్‌ పురస్కార ప్రదానం.

స్పోర్ట్స్‌ : నేటి నుంచి హాకీ ఇండియా లీగ్. తొలి మ్యాచ్‌లో తలపడనున్న దబాంగ్ ముంబై, రాంచీ రేస్ జట్లు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top