టీఆర్‌ఎస్‌లోకి ఎమ్మెల్సీ వెంకట్రావు


గోదావరిఖని: ఐఎన్‌టీయూసీ అనుబంధ సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ బి.వెంకట్రావు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. సెప్టెంబర్ 1న ముహూర్తం నిర్ణయించుకున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top