మూడు రోజుల పాటు మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన

మూడు రోజుల పాటు మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన - Sakshi


హైదరాబాద్: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు మలేషియా, సింగపూర్ల్లో పర్యటించనున్నారు.



రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా కేటీఆర్ పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో ఆయన పలు కంపెనీల ప్రతినిధులతో భేటీకానున్నారు. గత నెలలో 20 రోజుల పాటు అమెరికాలో కేటీఆర్ పర్యటించిన విషయం తెలిసిందే.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top