‘మనూ’ బీఈడీ దరఖాస్తు గడువు పెంపు


హైదరాబాద్‌: మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాయం(మనూ)లో బీఈడీ కోర్సు(దూర విద్య) ఆన్‌లైన్‌ దరఖాస్తును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు డైరెక్టర్‌ కె.ఆర్‌.ఎక్బాల్‌ అహ్మద్‌ బుధవారం తెలిపారు. ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 5 నుంచి 19వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top