కూకట్పల్లిలో గొంతు కోసి హత్య చేసిన దుండగులు


హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లిలో శుక్రవారం రాత్రి దారుణ సంఘటన జరిగింది. కేపీహెచ్బీ బస్టాప్లో అందరూ చూస్తుండగానే  దుండగులు ఓ వ్యక్తి గొంతు కోశారు. బాధితుడు తీవ్ర గాయంతో అక్కడికక్కడే మరణించాడు.



మరణించిన వ్యక్తిని బోరబండకు చెందిన ఆటో డ్రైవర్ రాజుగా గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సివుంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top