గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ


హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్తో అత్యవసరంగా భేటీ అయ్యారు. రాజ్భవన్లో ఈ సమావేశం జరుగుతోంది. అంతకు ముందు టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరుగుతుండగా కేసీఆర్ అర్థాంతరంగా రాజ్భవన్కు బయలుదేరిన విషయం తెలిసిందే. కాగా గవర్నర్తో కేసీఆర్... హైకోర్టు విభజన, న్యాయవాదుల ఆందోళన, నగరంలో ఉగ్రవాదుల అరెస్ట్‌ తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top