ఛత్తీస్గఢ్కు కమల్నాథన్ కమిటీ


మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఉద్యోగుల విభజనపై ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన వ్యూహాంపై చర్చించేందుకు  కమల్నాథన్ కమిటీ నేటి సాయంత్రం ఛత్తీస్గఢ్ పయనమవుతుంది. రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగల విభజన అంశంపై ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఆ రాష్ట్ర ఉన్నతాధికారులతో కమల్నాథన్ కమిటీ సమావేశమై చర్చించనుంది. కమల్నాథన్ వెంటనే ఆర్థికశాఖ ఉన్నతాధికారులు పీవీ రమేష్ కుమార్, రామకృష్ణారావులతోపాటు మరికొంత మంది అధికారులు ఛత్తీస్గఢ్ వెళ్లనున్నారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top