బాదం టేస్టీ.. బ్యూటీ స్వీటీ

బాదం టేస్టీ..  బ్యూటీ స్వీటీ


కాలిఫోర్నియా ఆల్‌మండ్స్‌ సంస్థ ఆధ్వర్యంలో బేంగపేట్‌లోని కాకతీయ హోటల్‌లో ‘బాదం పప్పు – కుటుంబ ఆరోగ్యం’ అనే అంశంపై మంగళవారం చర్చావేదిక నిర్వహించారు. ఇందులో హీరో మహేష్‌బాబు సతీమణి,  సినీ నటి నమ్రతా శిరోద్కర్‌ పాల్గొని తన అభిప్రాయాలను

పంచుకున్నారు. కార్యక్రమంలో వెల్‌నెస్‌ నిపుణురాలు శీలా కృష్ణస్వామి, న్యూట్రీషనిస్ట్‌ రుతికా సమద్దార్, ఆర్‌జే షెజ్టీ పాల్గొన్నారు.  – సోమాజిగూడ

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top