'పాలేరు ప్రజా తీర్పు.. గౌరవిస్తున్నాం'


హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక ఫలితంపై తెలంగాణ సీఎల్పీ నాయకుడు కె.జానారెడ్డి శుక్రవారం హైదరాబాద్లో స్పందించారు. ప్రాలేరు ప్రజాతీర్పును గౌరవిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తమకు ఏదో చేస్తుందని భ్రమపడ్డారని... అందువల్లే ఆ పార్టీని గెలిపించారని చెప్పారు. పార్టీ ఓటమికి కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని విశ్లేషించుకుంటామని జానారెడ్డి వెల్లడించారు. 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top