మసాజ్ సెంటర్లపై పోలీసుల దాడులు
హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. నగరంలోని గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గంలలో శనివారం రాత్రి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పలువురు యువతి, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.