మసాజ్‌ సెంటర్లపై పోలీసుల దాడులు


హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న మసాజ్‌ సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. నగరంలోని గచ్చిబౌలి, మాదాపూర్‌, రాయదుర్గంలలో శనివారం రాత్రి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పలువురు యువతి, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top