బాబా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

బాబా ఆలయాలకు పోటెత్తిన భక్తులు


హైదరాబాద్: గురుపౌర్ణమి సందర్భంగా శుక్రవారం వేకువజాము నుంచే ఆలయాలు భక్తుల తాకిడితో సందడిగా మారాయి. వ్యాస పౌర్ణమినే గురుపౌర్ణమిగా పాటిస్తారు. దిల్‌సుఖ్నగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్, ఫిలింనగర్ దైవసన్నిధానం ఆలయాల్లో భక్తులు క్యూ కట్టారు. ఆలయాలు సాయి నామస్మరణతో మార్మోగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమలలో ఉదయం 9గంటలకు గురుపూజోత్సవం నిర్వహించనున్నారు. అలాగే, బాసరలో సరస్వతీ అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహించనున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top