ఎయిర్పోర్ట్లో కిలోన్నర బంగారం పట్టివేత


హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఓ ప్రయాణికుడి నుంచి కిలోన్నర బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన  ప్రయాణికుడు గురువారం నగరానికి చేరుకున్నాడు. సదరు ప్రయాణికుడి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ నిర్వహించగా... బంగారం ఉన్నట్లు కనుగొన్నారు. దీంతో ఆ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top