నాలుగేళ్ల బాలిక కిడ్నాప్

నాలుగేళ్ల బాలిక కిడ్నాప్


హైదరాబాద్: ఇటీవల కాలంలో డబ్బు కోసం పిల్లలను కిడ్నాప్ చేయడం ఎక్కువైపోయింది.  కుషాయిగూడ నాగార్జున నగర్లో  ఈరోజు నాలుగేళ్ల బాలిక జాహ్నవిని గుర్తు తెలియని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.



ఈ బాలికను ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేశారనే విషయం తెలియలేదు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ప్రాంతంలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

**

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top