డ్రంక్ అండ్ డ్రైవ్.. 18 మందిపై కేసు


హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబర్ - 2 లో శనివారం అర్థరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాగి వాహనం నడుపుతున్న 18 మంది వాహనదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే  8 కార్లు, 11 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top