తోటకూరనాడే చర్యలు తీసుకుని ఉండాల్సింది

తోటకూరనాడే చర్యలు తీసుకుని ఉండాల్సింది - Sakshi


ఇసుక మాఫియాపై ధర్మాన వ్యాఖ్య



సాక్షి, హైదరాబాద్‌: ఇసుకమాఫియాపై చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు చేసిన ప్రకటన చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఎద్దేవా చేశారు.



ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ తోటకూరనాడే చర్యలు చేపట్టినట్లయితే ఇసుకమాఫియాను అదుపుచేయడానికి వీలయ్యేదని, వందల కోట్ల ప్రజాధనాన్ని కాపాడినట్లయ్యేదన్నారు. ఏర్పేడు ప్రమాదానికి ముఖ్యమంత్రి చంద్రబాబే నైతిక బాధ్యత వహించాలని  డిమాండ్‌ చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top