బాలికపై అత్యాచారయత్నం

బాలికపై అత్యాచారయత్నం - Sakshi


హైదరాబాద్‌: నగరంలో దారుణం జరిగింది. పదవ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచార యత్నం చేశాడు ఓ ప్రబుద్దుడు. ప్రేమ పేరుతో మభ్యపెట్టి  బాలిక ను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఓ యువకుడు అత్యాచార యత్నం చేశాడు.  దీనికి సంబంధించి సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి వివరాలను సనత్‌ నగర్‌ పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top