మధువొలకబోసి

మధువొలకబోసి


సిటీలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. కేక్ మిక్సింగ్ సెరిమనీతో ఈ పండుగకు వెల్‌కమ్ చెప్తున్నారు. బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోట ల్‌లో శనివారం కేక్ మిక్సింగ్ సందడిగా సాగింది. డ్రైఫ్రూట్స్‌లో వైన్ పోసి.. మిక్స్ చేశారు. ఈ కార్యక్రమంలో తాజ్ కృష్ణ సిబ్బంది.. హోటల్‌కు వచ్చిన అతిథులు ఇందులో ఉల్లాసంగా పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top