చికెన్ తిని చూపించిన మంత్రులు

చికెన్ తిని చూపించిన మంత్రులు - Sakshi


హైదరాబాద్: తెలంగాణ మంత్రులు ఈటెల రాజేందర్, పద్మారావు, మాజీ ఎంపీ అంజన్లు చికెన్ మస్తుగా ఆరగించారు. మరోలా అనుకోకండీ. ఈ రోజు  సికింద్రాబాద్లో జరిగిన చికెన్ మేళాలో వారు పాల్గొన్నారు.



తెలంగాణలో బర్డ్ఫ్లూ లేదని, చికెన్, గుడ్లు నిరభ్యంతరంగా తినవచ్చని చెప్పడానికే  వారు అలా ఆరగించారు. ఆ తరువాత మంత్రులు మాట్లాడుతూ చికెన్, గుడ్లు తినడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top