మూడోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం


హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే కరువు, తాగునీటి సమస్య, ఆత్మహత్యలపై వైఎస్ఆర్ సీపీ  ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top