అఖిలపక్షం నేతల ఆందోళన... అరెస్ట్


హైదరాబాద్ : సిరిసిల్లను కొత్త జిల్లాగా ప్రకటించాలని కోరుతూ అఖిలపక్షం నేతలు హైదరాబాద్లో మంగళవారం ఆందోళన చేపట్టారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ను కలిసేందుకు వచ్చిన నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ...సిరిసిల్లను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేశారు.
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top