పేకాటస్థావరం పై పోలీసుల దాడి..
-11 మంది అరెస్ట్
హైదరాబాద్సిటీ
మల్కాజిగిరిలో ఓ పేకాటస్థావరంపై ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడిచేశారు. పేకాటాడుతున్న 11 మందిని అరెస్ట్ చేసి రూ.76 వేల నగదు,11 సెల్ఫోన్లు, ఒక సీసీ కెమెరా, ఒక డిజిటల్ వీడియో రికార్డర్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు