కర్ణాటకలో రోడ్డు ప్రమాదం, హైదరాబాదీల మృతి


బళ్లారి : కర్ణాటక బళ్లారి సమీపంలో మంగళవారం ఉదయం  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొనటంతో ఏడుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ముగ్గురు హైదరాబాద్కు చెందినవారు. వీరంతా కర్నూలు నుంచి గోవా వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top