హైదరాబాద్లో సీసీ కెమెరాలకు రూ. 58.5 కోట్లు
హైదరాబాద్: హైదరాబాద్లో శాంతిభద్రత పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసింది. నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు 58.5 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇక హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయ నిర్మాణానికి 20 కోట్ల రూపాయలను విడుదల చేసింది. శనివారం తెలంగాణ హోం శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
సంబంధిత వార్తలు