జూబ్లీహిల్స్లో డ్రంక్ అండ్ డ్రైవ్: 14 మందిపై కేసు నమోదు

జూబ్లీహిల్స్లో డ్రంక్ అండ్ డ్రైవ్: 14 మందిపై కేసు నమోదు - Sakshi


హైదరాబాద్ : జూబ్లీహిల్స్లో శనివారం తెల్లవారుజామున పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాగి వాహనం నడుపుతున్న 14  మందిపై కేసులు నమోదు చేశారు. వారికి చెందిన10 కార్లతోపాటు 4 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించి... కోర్టులో హజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top