టుడే అప్ డేట్స్


- ఇవాళ అమరావతి రానున్న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, రాజధాని భవనాలకు శంకుస్ధాపన.

- నేడు నేషనల్ పోలీస్ అకాడమీలో ఐసీఎస్ ల పాసింగ్ పరేడ్, ముఖ్యఅతిథిగా హాజరుకానున్న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరున్ జైట్లీ

- తెలంగాణ సచివాలయ కూల్చివేతపై ఇవాళ హైకోర్టులో విచారణ

- నేడు జాతీయ ఆయుర్వేద దినోత్సవం

- నేడు ఏపీ ఆర్టీసీ ఈయూ సామూహిక నిరాహారదీక్షలు, అన్ని ఆర్టీసీ రీజనల్ కార్యాలయాల ముందు దీక్షలు చేయాలని నిర్ణయం

- నేటి నుంచి తిరుమలలో అందుబాటులోకి రానున్న నడకదారి భక్తుల దివ్యదర్శనం కాంప్లెక్స్

- నేడు చిత్తూరు జిల్లా సర్వసభ్య సమావేశం


Tags: 



 

Read also in:
Back to Top