టుడే అప్ డేట్స్


- నేడు తెలంగాణ మంత్రి వర్గ ఉపసంఘం భేటి, దేవాలయ అర్చకుల వేతనాలపై చర్చ

- నేడు తెలంగాణ బీసీ కమిషన్ బాధ్యతల స్వీకరణ

- నేడు చిత్తూరులో ముగియనున్న ఎర్రచందనం సదస్సు, హజరు కానున్న నెల్లూరు, కడపల ఎస్పీలు, ఇతర అధికారులు

- పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న కియాంక్ తుపాను, విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 380కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం


- తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ, రెండు కంపార్ట్ మెంట్లలో వేచి వున్న భక్తులు


Tags: 



 

Read also in:
Back to Top