టుడే అప్డేట్స్


♦ నేడు లాల్ దర్వాజ బోనాలు



♦ నేడు టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు అత్యవసర సమావేశం



♦ హైదరాబాద్: ఎంసెట్-2 పేపర్ లీకేజీ కేసులో ఆరుగురు నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు

   నిందితులకు 14 రోజుల రిమాండ్



♦ రాజమండ్రి: సరస్వతి ఘాట్లో అంత్య పుష్కరాలు ప్రారంభం

   అంత్య పుష్కరాలను ప్రారంభించిన హోం మంత్రి చినరాజప్ప



♦ కరీంనగర్: గోదావరి అంత్య పుష్కరాలు ప్రారంభం

  ధర్మపురి అంత్య పుష్కరాలు ప్రారంభించిన గుంటూరు దత్తపీఠాధిపతి విశ్వయోగి విశ్వంత్



♦ జాతీయ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్గా జస్టిస్ రఘురాం నియామకం



♦ హైదరాబాద్: నేడు నేడు లాల్ దర్వాజ బోనాలు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'పార్టీ ఫిరాయింపులు-స్పీకర్ పాత్ర' అంశంపై సదస్సు..  హాజరుకానున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు



♦ కింగ్స్టన్: తొలిరోజు ఆటముగిసే సరికి భారత్ తొలి ఇన్నింగ్స్ 126/1

  తొలిఇన్నింగ్స్లో 196 పరుగులకే కుప్పకూలిన వెస్టిండీస్



♦ నేడు ప్రో కబడ్డీ లీగ్ పురుషుల, మహిళల ఫైనల్స్

 పట్నా X జైపూర్, ఫైర్ బర్డ్స్ X స్ట్రామ్ క్వీన్స్(రాత్రి 7 గంటలకు మ్యాచ్)


Tags: 



 

Read also in:
Back to Top