శ్రీవారిని దర్శించుకున్న శ్రీయ


తిరుమల: తిరుమల వెంకటేశ్వరస్వామిని శనివారం నటి శ్రీయ దర్శించుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఆమె తిరుమల చేరుకున్నారు. శనివారం తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అధికారులు తీర్ధ, ప్రసాదాలు అందజేశారు. 




 



 

Read also in:
Back to Top