నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు


ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 130 పాయింట్లు నష్టపోయి 26,334 వద్ద ట్రేడవగా, నిఫ్టీ 30 పాయింట్లు పడిపోయి 7994 వద్ద ట్రేడ్ అవుతోంది.




 

Read also in:
Back to Top