మకావు ఓపెన్ బ్యాడ్మింటన్ ఫైనల్లో సింధు


మకావు: డిఫెండింగ్ చాంపియన్ పీవీ సింధు మకావు ఓపెన్ గ్రాండ్ఫ్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఐదో  సీడ్ సింధు 21-8, 15-21, 21-16 తో జపాన్ క్రీడాకారిణి అకానె యామగుచి పై విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. టోర్నమెంట్ ఫైనల్ ఆదివారం జరగనుంది.



 

Read also in:
Back to Top