ప్యాసింజర్ రైలులో మంటలు


మహబూబ్నగర్: కాచిగూడ నుంచి కర్నూలు వెళ్తున్న ప్యాసింజర్ రైలులో ఆదివారం మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది ఏనుగొండ వద్ద నిలిపివేసి మరమత్తులు చేశారు. అనంతరం మథావిథిగా రైలు కర్నూలుకు బయలుదేరింది. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.




 

Read also in:
Back to Top